పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్.
jagan
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల నిర్ణయంపై ఓ వైపు నిరసనలు, మరోవైపు సంబరాలు జరుగుతున్నాయి.సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటూ మరో కొందరు తప్పుబడుతున్నారు.ఇక, కర్ణాటక సర్కార్ కూడా ఇదే బాటలో పయనించాలని పాలనా వికేంద్రీకరణలో జగన్ బాటనే అనుసరించాలని కర్ణాటక సీఎం యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు రాగా తాజాగా మరో బీజేపీ పాలిత రాష్ట్రం కూడా ఈ జాబితాలో చేరింది.ఉత్తరాఖండ్లో కూడా మూడు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయి. గైర్సేన్ను […]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కాగా, ఇప్పుడు జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొహల్లా క్లీనిక్ పేరుతో క్లినిక్ లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచారు.ఈ క్లినిక్ లు ప్రజలకు చేరువయ్యాయి. ఇప్పుడు కేజ్రీవాల్ బాటలోనే జగన్ పయనించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా క్లినిక్ లాంటివే కొన్ని […]
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్బర్న్ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులను సీఎం వైయస్ జగన్ వారికి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ […]
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేస్తూ, మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ను సీఎం ప్రారంభిస్తారు.గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానానికి ఆ రోజు ఉదయం 11 […]
జగన్ సర్కార్ దూకుడు పెంచింది గత ప్రభుత్వ అవినీతి వ్యవహరాలను వెలికి తీసే పనిలో దూకుడు పెంచింది.కెబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేస్తూ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలో అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, సీఆర్డీఏ సరిహద్దులు […]
దిశ బిల్లుపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి స్పెషల్ టీమ్ ఏపీకి వచ్చింది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. జగన్ను కలిసినవారిలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ముఖ్, డీజీపీ సుబోత్ కుమార్, అదనపు సీఎస్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్ ఆఫీసర్ […]
జగన్ కొద్దిసేపటి క్రితం ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను సీఎం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్కు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్యాదవ్, కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.మొదటి టన్నెల్, రెండో టన్నెల్ ప్రాంగణాలను సీఎం వైయస్ జగన్ పరిశీలించనున్నారు. […]
జగన్ కూడా ఐటీ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నిన్ననే ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నైపుణ్య వికాస కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఈ సమీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 కేంద్రాలు, నాలుగు ట్రిపుల్ ఐటీలకు […]
ఏప్రిల్ నెలలో రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపాకు నాలుగైదు సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో వైకాపా తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించే వారు ఎవరైవుంటారన్న చర్చ అపుడే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో సీఎం జగన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ […]