ఏపీ ప్రభుత్వం ఎవరిపైనో కక్ష తీర్చుకోవడానికో, ద్వేషంతోనో గత ప్రభుత్వ అవినీతి, అవకతవకలపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాలవల్ల జరిగిన అవినీతిని నిరోధించి ప్రజాధనాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామని ఆయన తెలిపారు. తెదేపా హయాంలోని నిర్ణయాల నిగ్గుతేల్చేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం మొదటి సారి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో […]
ap cm ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని కొలువుతీరింది.
8:39 గంటలకు సచివాలయానికి చేరుకున్న జగన్ 9:30 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం
అమరావతి : సోషల్ మీడియా జరిగిన ఎలక్షన్ లో చురుగ్గా ఉంటూ వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. ఈ నెల 9వ తారీఖున తిరుపతికి రానున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం తిరుమల వచ్చిన మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ఆ ఏడుకొండల వాడి సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తిరుగులేని ప్రభంజనం సృష్టించారు. మోజార్టీ సీట్లతో గెలిచిన మోదీ.. […]
గత ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న పలు అక్రమాలు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు వల్ల నష్టపోతున్న గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వ […]
రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదర, సోదరిమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్ . నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ […]