ఆంధ్రప్రదేశ్…గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో జిల్లా వెనుకబాటుతనం, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి వంటి అంశాలపై సీఎం మాట్లాడతారని యువత ఆశించింది. కానీ ఆయన ముక్తసరి ప్రసంగంతో నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధానంగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలిచ్చే ఊసే జగన్ ఎత్తకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మూడున్నర నిమిషాలు మాత్రమే మాట్లాడి ఆయన తిరుగు పయనమవడంతో వైసీపీ శ్రేణులూ నిరుత్సాహపడ్డాయి.
Next Post
జగన్ సహాయకుడు నారాయణ మృతి...
Fri Dec 6 , 2019
Post Views: 600 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విషాదంలో మునిగిపోయారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతిచెందారు. నారాయణ అనారోగ్యంతో మరణించారు. రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ తన సహాయకుడి మరణ వార్తతో పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. రాయలసీమ ప్రాంతానికే చెందిన నారాయణకు వైఎస్ కుటుంబంతో మూడు […]

You May Like
-
9 months ago
రైతుల కోసం జగన్ సర్కార్…
-
1 year ago
సీఎం గారూ.. న్యాయం చేయండి…
-
8 months ago
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం…
-
8 months ago
కరోనా కట్టడిలో జగన్ సర్కార్ మరో ముందడుగు…
-
8 months ago
కరోనా విలయం…
-
9 months ago
ఆగస్ట్ నుంచి గ్రామాల్లో సీఎం జగన్…