ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ పరిశీలించనున్నారు.ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టును ఏపీ సర్కార్ నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద రూ.150 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది.
Next Post
కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. జగన్ సర్కార్
Sun Jul 26 , 2020
Post Views: 141 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని తగ్గించేందుకు రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్లను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.దీనితో […]

You May Like
-
8 months ago
విశాఖలో హైఎండ్ ఐటీ వర్శిటీ ఏర్పాటు చేయాలి
-
9 months ago
వరికపుడిశెల ఎత్తిపోతల సాకారం…
-
7 months ago
మార్కెటింగ్ బలోపేతం…
-
8 months ago
జగన్ చెప్పినా వినడం లేదు…
-
1 year ago
జగన్పై సంచలన వ్యాఖ్యలు…
-
8 months ago
వైశ్యులకిచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్…